BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

పెద్ద కాపర్తిలో ఘనంగా డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ జయంతి వేడుకలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / పెద్దకాపర్తి
14 Apr, 2026 - 01:21 PM
214 వీక్షణలు

పెద్ద కాపర్తిలో ఘనంగా డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ జయంతి వేడుకలు NTODAY NEWS చిట్యాల 

చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ 135వ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.​ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, దేశానికి అంబేద్కర్‌ అందించిన సేవలు వెలకట్టలేనివని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం ఆయన పడిన తపన నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో  ​​పంచాయతీ సెక్రెటరీ గౌతంరెడ్డి ఉప సర్పంచ్  ఓర్సు సైదులు ​వార్డు సభ్యులు యాదయ్య, ఏర్పుల మల్లేశ్వరి, చేకూరి గణేష్, ఆనగంటి నరేష్ ​గ్రామ శాఖ అధ్యక్షులు నీలకంఠం లింగస్వామి, ఏర్పుల నరసింహ, బుంగపట్ల తిమ్మయ్య, గంట్ల పుల్లారెడ్డి, రాపోలు శంకర్, నీలకంఠ నరేష్, గుండెబోయిన నరసింహ, మోర రాములు తదితరులు పాల్గొన్నారు.