BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

​పెండింగ్ చలాన్లు ఉంటే లైసెన్స్, ఆర్సీ కట్!

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
20 Mar, 2026 - 04:53 PM
283 వీక్షణలు

​పెండింగ్ చలాన్లు ఉంటే లైసెన్స్, ఆర్సీ కట్!​

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి, జరిమానాలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న వాహనదారుల పట్ల తెలంగాణ రవాణా శాఖ సీరియస్ అయ్యింది. చలాన్లు చెల్లించని పక్షంలో సదరు వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్‌ను మరియు వాహన రిజిస్ట్రేషన్ కార్డు (RC)ను ఫ్రీజ్ చేసే నూతన విధానాన్ని అమలులోకి తీసుకురానుంది. ఇందులో ముఖ్యంగా  ఆర్సీ లేదా లైసెన్స్ ఫ్రీజ్ అయితే, ఆ వాహనాన్ని విక్రయించడం, యజమాని పేరు మార్చడం లేదా ఇతర రవాణా శాఖ సేవలు పొందడం సాధ్యం కాదు. జరిమానాలపై ఏవైనా అభ్యంతరాలు లేదా పొరపాట్లు ఉంటే, వాటిని ఫిర్యాదు చేయడానికి ప్రత్యేకంగా ఈ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా పారదర్శకంగా సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

​త్వరలో నోటిఫికేషన్: ఈ కొత్త విధానానికి సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ మరో కొద్ది రోజుల్లోనే విడుదల కానుంది. ఇందులో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే భారీగా చలాన్లు పేరుకుపోయిన వాహనదారులు వెంటనే వాటిని చెల్లించి, భవిష్యత్తులో ఎదురయ్యే చట్టపరమైన ఇబ్బందుల నుండి తప్పుకోవడం ఉత్తమం.