BREAKING
వెల్లటూరులో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన శాఖ ప్రారంభం. అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుక సుబ్బరాజునగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు.. ఎమ్మెల్యే బొండా ఉమా క్షేత్రస్థాయి పరిశీలన అవుట్‌ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి పల్నాడు జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ సుండుపల్లి సీఐగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ రెడ్డి.. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వెల్లటూరులో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన శాఖ ప్రారంభం. అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుక సుబ్బరాజునగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు.. ఎమ్మెల్యే బొండా ఉమా క్షేత్రస్థాయి పరిశీలన అవుట్‌ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి పల్నాడు జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ సుండుపల్లి సీఐగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ రెడ్డి.. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
www.ntodaynews.com

పెనుగొలనులో ఘనంగా కవిసార్వభౌముడు శ్రీనాథ మహాకవి జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 01:15 PM
37 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో గురువారం కవిసార్వభౌముడు శ్రీనాథ మహాకవి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనాథ మహాకవి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, 15వ శతాబ్దానికి చెందిన ప్రముఖ తెలుగు కవి శ్రీనాథుడు తెలుగు సాహిత్యాన్ని విశేషంగా సుసంపన్నం చేశారని పేర్కొన్నారు. శివరాత్రి మహత్యం, హరవిలాసం, పల్నాటి వీర చరిత్ర, శృంగార నైషధం, కాశీఖండము, భీమేశ్వర పురాణం వంటి అద్భుత కావ్యాలను రచించి తెలుగు భాషకు అపూర్వమైన సేవలు అందించారని కొనియాడారు.

తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీనాథుడి కృషి విశిష్టమైందని, ఆయన ప్రభావం కారణంగానే 15వ శతాబ్దాన్ని “శ్రీనాథ యుగం”గా పిలుస్తారని తెలిపారు. తెలుగు భాషకు, సాహిత్యానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు, గండ్ర వెంకటేశ్వరరావు, బొర్ర శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. పెనుగొలనులో ఘనంగా కవిసార్వభౌముడు శ్రీనాథ మహాకవి జయంతి వేడుకలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో గురువారం కవిసార్వభౌముడు శ్రీనాథ మహాకవి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనాథ మహాకవి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, 15వ శతాబ్దానికి చెందిన ప్రముఖ తెలుగు కవి శ్రీనాథుడు తెలుగు సాహిత్యాన్ని విశేషంగా సుసంపన్నం చేశారని పేర్కొన్నారు. శివరాత్రి మహత్యం, హరవిలాసం, పల్నాటి వీర చరిత్ర, శృంగార నైషధం, కాశీఖండము, భీమేశ్వర పురాణం వంటి అద్భుత కావ్యాలను రచించి తెలుగు భాషకు అపూర్వమైన సేవలు అందించారని కొనియాడారు.

తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీనాథుడి కృషి విశిష్టమైందని, ఆయన ప్రభావం కారణంగానే 15వ శతాబ్దాన్ని “శ్రీనాథ యుగం”గా పిలుస్తారని తెలిపారు. తెలుగు భాషకు, సాహిత్యానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు, గండ్ర వెంకటేశ్వరరావు, బొర్ర శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.