BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

పెరిగిన కోడిగుడ్డు ధరలు.. ఒక్కో గుడ్డు రూ.7 నుంచి రూ.8

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jun, 2026 - 04:58 PM
75 వీక్షణలు

రాష్ట్రంలో కోడిగుడ్ల ధరలు మళ్లీ పెరిగాయి. ప్రస్తుతం ఒక్కో గుడ్డు ధర రూ.7 నుంచి రూ.8 వరకు పలుకుతోంది. ఇటీవల తీవ్ర ఎండల కారణంగా పెద్ద సంఖ్యలో కోళ్లు మృతి చెందడంతో గుడ్ల ఉత్పత్తి తగ్గింది.

అదే సమయంలో అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధ ప్రభావంతో కోళ్ల దాణా తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు పెరగడంతో దాణా వ్యయం కూడా భారీగా పెరిగింది. ఉత్పత్తి తగ్గడం, నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల మార్కెట్‌లో గుడ్ల ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

రానున్న రోజుల్లో డిమాండ్‌ మరింత పెరిగితే గుడ్ల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.