BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

పంచాయతీలకు కొత్త దిశ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Apr, 2026 - 03:51 PM
164 వీక్షణలు

పంచాయతీలకు కొత్త దిశ – స్పెషల్ ఆఫీసర్‌గా మాసగిరి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకారం

ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో గ్రామ పాలనకు కొత్త ఊపు వచ్చింది. బూరుగుగూడెం, పోతనపల్లి, పర్వతపురం గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్‌గా మాసగిరి శ్రీనివాస్ ఈరోజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

బాధ్యతలు చేపట్టిన అనంతరం మాట్లాడుతూ… మూడు పంచాయతీల సమగ్ర అభివృద్ధే తన లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, రహదారుల మెరుగుదల వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.

అలాగే ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వేగంగా పరిష్కరించే విధంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హులకూ చేరేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.

గ్రామ ప్రజల సహకారంతో పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని మాసగిరి శ్రీనివాస్ అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజా గోపాల్ బూరుగుగూడెం టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు రాజబోయిన దశరధ రామరాజు, సీనియర్ నేత కాలసాని సూర్య నారాయణ, శేఖర్,పర్వతాపురం టీడీపీ గ్రామ పార్టీ మాజీ అధ్యక్షులు బొర్రా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు