www.ntodaynews.com
పోలవరం గ్రామంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
పోలవరం గ్రామంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చాగంటి నరసింహారావు, యర్రా పెదరాయుడు, పర్వతనేని సీతారామయ్య, మరిడి చిన్నప్పారావు, యర్రా చిన్నయ్య, యర్రా హేమంత్, రామస్వామి, కోట రవి, పరసా వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, చాగంటి చంటి, చిర్ర కాసులు తదితరులు పాల్గొన్నారు. మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.