BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

పోలవరం సొసైటీ బ్యాంక్ సభ్యులు నిధనపు సుబ్బారావుకు సాయం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Apr, 2026 - 07:41 PM
200 వీక్షణలు

పోలవరం సొసైటీ బ్యాంక్ సభ్యులు నిధనపు సుబ్బారావుకు సాయం

చాట్రాయి మండలం, పోలవరం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని పోలవరం గ్రామంలో ఇటీవల నిధనపు సుబ్బారావు స్వర్గస్తులయ్యారు. ఆయన కుటుంబానికి మట్టి ఖర్చుల నిమిత్తం సొసైటీ బ్యాంక్ ఛైర్పర్సన్ యర్రా ప్రసాద్ రావు ఆధ్వర్యంలో 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించబడింది. ఈ సాయం నిధనపు సుబ్బారావు కుమారులు రాము మరియు లక్ష్మణ్‌కు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు బిలుగుది జయరాజు, అన్నవరపు అనిల్, నిధనపు వెంకటేశ్వరావు తదితరులు పాల్గొని తమ సానుభూతిని ప్రకటించారు.