BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

పోతనపల్లి గ్రామంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 05:24 PM
146 వీక్షణలు

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామంలో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షుడు ధరావతు భాస్కరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ టీడీపీ రైతు కార్యదర్శి కనిగంటి శంకరావు, చాట్రాయి మండల తెలుగు యువత అధ్యక్షుడు కోసరాజు సుబ్బారావు, చాట్రాయి మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు యండ్రపాటి బాలస్వామి పాల్గొన్నారు.

అలాగే చాట్రాయి మండల సాంస్కృతిక & కల్చరల్ సెల్ అధ్యక్షుడు తుమ్మలపల్లి సుధాకర్ రావు, వాణిజ్య విభాగం సెక్రటరీ గుంపుల రాము, గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు బాణావతు కృష్ణప్రసాద్, 21వ బూత్ కన్వీనర్ బాణావతు ఏసుబాబు, ధరావతు మంగయ్య, ధరావతు మురార్జీ, మోతినేని శ్రీనివాసరావు, లావురి వెంకటేశ్వరరావు తదితరులు, గ్రామస్తులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు టీడీపీ స్థాపన చరిత్ర, పార్టీ సిద్ధాంతాలు, ప్రజాసేవపై చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.