BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

పోతనపల్లి ప్రాథమిక పాఠశాలలో “సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్”ల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jun, 2026 - 03:52 PM
120 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు “సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్”లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం చాట్రాయి మండలం పరిధిలో జరిగింది.

ఈ సందర్భంగా వడిత్య రవీంద్ర, గ్రామ పెద్దలు లావూరి వెంకటేశ్వరరావు, ధారావతు మల్లికార్జునరావు, ధారావతు భాస్కరరావు, ధారావతు మంగయ్య, కొసరాజు అబ్బులు, ధారావత్ మొరార్జీ, ఏసుబాబు, సుధాకర్ అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

వక్తలు మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి ఇలాంటి కిట్లు ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమం సాఫీగా నిర్వహించబడింది.