BREAKING
టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం హుజురాబాద్ కు సమీపంలోని వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలి బీబీనగర్ మండల కేంద్రం రాఘవాపూర్ గ్రామ లో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ధరిత్రీ దినోత్సవం ప్రభుత్వ విద్యపై పెరుగుతున్న నమ్మకం.. టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం హుజురాబాద్ కు సమీపంలోని వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలి బీబీనగర్ మండల కేంద్రం రాఘవాపూర్ గ్రామ లో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ధరిత్రీ దినోత్సవం ప్రభుత్వ విద్యపై పెరుగుతున్న నమ్మకం..
www.ntodaynews.com

ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Apr, 2026 - 07:55 PM
47 వీక్షణలు

"ప్రభుత్వ బడి తల్లి ఒడి" ర్యాలీ: చాట్రాయి మండలంలో విద్యార్థుల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల విద్యా శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రం చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి "ప్రభుత్వబడి తల్లి ఒడి" నినాదంతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి మాసగిరి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాసగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ, "ప్రభుత్వ బడులలో అనేక ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, అధిక మొత్తంలో ఫీజులు చెల్లించి ప్రైవేట్ స్కూళ్లకు పంపి ఆర్ధికంగా నష్టపోవద్దని" సూచించారు. ఆయన మరింతగా, "విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల కోసం అనేక విద్యా సంస్కరణలు తీసుకువచ్చారు. ప్రజలు సర్కార్ బడిని ఆదరించి తమ పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలని" కోరారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణయ్య, ఉపాధ్యాయులు మరియు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.