BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ప్రధాని 15 సూత్రాల పథకం కమిటీలో సభ్యునిగా నంద్యాల ఉస్మానబాష

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
04 Apr, 2026 - 09:23 PM
59 వీక్షణలు

ప్రధాని 15 సూత్రాల పథకం కమిటీలో సభ్యునిగా ఉస్మాన్ భాష

అభినందించిన మంత్రి ఫరూక్

అపాయింట్మెంట్ ఆర్డర్ అందజేసిన మంత్రి ఫరూక్

నంద్యాల ఏప్రిల్ 4

నంద్యాల... ప్రధాని 15 సూత్రాల పథకం అమలు కమిటీలో సభ్యునిగా నంద్యాలకు చెందిన సీనియర్ పాత్రికేయుడు ఉస్మాన్ భాష ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఉస్మాన్ బాషాకు అపాయింట్మెంట్ కాపీనీ అందజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి సయ్యద్ సబిహా పర్వీన్, మరో కమిటీ సభ్యుడు దేవిపాల్ దివాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ జిల్లాలో అమలవుతున్న ప్రధానమంత్రి 15 సూత్రాల పథకాన్ని ఈ కమిటీ పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి సయ్యద్ సబిహా పర్వీన్ మాట్లాడుతూ మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రైమ్ మినిస్టర్ న్యూ ఫిఫ్టీన్ పాయింట్ ప్రోగ్రాం కమిటీని నూతనంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా కమిటీలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, నంద్యాల ఎంపీ, ఎమ్మెల్యేలు తదితర జిల్లా అధికారులు కమిటీ సభ్యులుగా ఉంటారని తెలిపారు.