BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ప్రధాని 15 సూత్రాల పథకం కమిటీలో సభ్యునిగా నంద్యాల ఉస్మానబాష

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
04 Apr, 2026 - 09:23 PM
104 వీక్షణలు

ప్రధాని 15 సూత్రాల పథకం కమిటీలో సభ్యునిగా ఉస్మాన్ భాష

అభినందించిన మంత్రి ఫరూక్

అపాయింట్మెంట్ ఆర్డర్ అందజేసిన మంత్రి ఫరూక్

నంద్యాల ఏప్రిల్ 4

నంద్యాల... ప్రధాని 15 సూత్రాల పథకం అమలు కమిటీలో సభ్యునిగా నంద్యాలకు చెందిన సీనియర్ పాత్రికేయుడు ఉస్మాన్ భాష ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఉస్మాన్ బాషాకు అపాయింట్మెంట్ కాపీనీ అందజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి సయ్యద్ సబిహా పర్వీన్, మరో కమిటీ సభ్యుడు దేవిపాల్ దివాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ జిల్లాలో అమలవుతున్న ప్రధానమంత్రి 15 సూత్రాల పథకాన్ని ఈ కమిటీ పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి సయ్యద్ సబిహా పర్వీన్ మాట్లాడుతూ మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రైమ్ మినిస్టర్ న్యూ ఫిఫ్టీన్ పాయింట్ ప్రోగ్రాం కమిటీని నూతనంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా కమిటీలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, నంద్యాల ఎంపీ, ఎమ్మెల్యేలు తదితర జిల్లా అధికారులు కమిటీ సభ్యులుగా ఉంటారని తెలిపారు.