BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

ప్రధాని మోదీ ఖాతాలో అరుదైన రాజకీయ ఘనత

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 May, 2026 - 02:57 PM
135 వీక్షణలు

ప్రధాని మోదీ ఖాతాలో అరుదైన రాజకీయ ఘనత

దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరో అరుదైన రాజకీయ రికార్డును తన ఖాతాలో నమోదు చేసుకున్నారు. తమిళనాడు రాజకీయ చరిత్రలో వరుసగా ఐదుగురు ముఖ్యమంత్రులతో సమావేశమైన ఏకైక ప్రధానిగా మోదీ గుర్తింపు పొందారు.

ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రులు జె. జయలలిత, ఓ. పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి కె. పళనిస్వామిలతో మోదీ భేటీ అయ్యారు.

అనంతరం తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్‌తో కూడా సమావేశమయ్యారు. తాజాగా ప్రస్తుత సీఎం చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్‌తోనూ భేటీ కావడంతో ఈ అరుదైన రాజకీయ మైలురాయిని అందుకున్నారు.

తమిళనాడు రాజకీయ పరిణామాల్లో కేంద్ర-రాష్ట్ర సంబంధాలకు ఇది ప్రత్యేక గుర్తింపుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.