BREAKING
ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి
www.ntodaynews.com

ప్రధాని మోదీ ఖాతాలో అరుదైన రాజకీయ ఘనత

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 May, 2026 - 02:57 PM
103 వీక్షణలు

ప్రధాని మోదీ ఖాతాలో అరుదైన రాజకీయ ఘనత

దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరో అరుదైన రాజకీయ రికార్డును తన ఖాతాలో నమోదు చేసుకున్నారు. తమిళనాడు రాజకీయ చరిత్రలో వరుసగా ఐదుగురు ముఖ్యమంత్రులతో సమావేశమైన ఏకైక ప్రధానిగా మోదీ గుర్తింపు పొందారు.

ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రులు జె. జయలలిత, ఓ. పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి కె. పళనిస్వామిలతో మోదీ భేటీ అయ్యారు.

అనంతరం తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్‌తో కూడా సమావేశమయ్యారు. తాజాగా ప్రస్తుత సీఎం చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్‌తోనూ భేటీ కావడంతో ఈ అరుదైన రాజకీయ మైలురాయిని అందుకున్నారు.

తమిళనాడు రాజకీయ పరిణామాల్లో కేంద్ర-రాష్ట్ర సంబంధాలకు ఇది ప్రత్యేక గుర్తింపుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.