BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

ప్రధాని మోదీ ఖాతాలో అరుదైన రాజకీయ ఘనత

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 May, 2026 - 02:57 PM
176 వీక్షణలు

ప్రధాని మోదీ ఖాతాలో అరుదైన రాజకీయ ఘనత

దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరో అరుదైన రాజకీయ రికార్డును తన ఖాతాలో నమోదు చేసుకున్నారు. తమిళనాడు రాజకీయ చరిత్రలో వరుసగా ఐదుగురు ముఖ్యమంత్రులతో సమావేశమైన ఏకైక ప్రధానిగా మోదీ గుర్తింపు పొందారు.

ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రులు జె. జయలలిత, ఓ. పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి కె. పళనిస్వామిలతో మోదీ భేటీ అయ్యారు.

అనంతరం తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్‌తో కూడా సమావేశమయ్యారు. తాజాగా ప్రస్తుత సీఎం చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్‌తోనూ భేటీ కావడంతో ఈ అరుదైన రాజకీయ మైలురాయిని అందుకున్నారు.

తమిళనాడు రాజకీయ పరిణామాల్లో కేంద్ర-రాష్ట్ర సంబంధాలకు ఇది ప్రత్యేక గుర్తింపుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.