www.ntodaynews.com
ప్రజావాణికి 64 దరఖాస్తులు: మంచిర్యాల కలెక్టర్
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల: ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన సమస్యలపై అధికార యంత్రాంగం సమన్వయంతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సోమవారం జరిగిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు చంద్రయ్య, రాములుతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. అర్హులైన వారందరికీ ఇండ్ల స్థలాలు వచ్చే విధంగా చూడాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ దరఖాస్తులను కూడా పరిశీలించాలన్నారు. 64 దరఖాస్తులు రాగా వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు