BREAKING
నూజివీడు లో సర్దార్ గౌతు.లచ్చన్న వర్ధంతి మహిళా రిజర్వేషన్ బిల్లు మాజీ బిజెపి కౌన్సిలర్ చిర్ర గౌరీ ప్రియ బిఆర్ఎస్ లో చేరిక కళ్యాణి డ్యామ్ లో పుంగనూరు వాసి గల్లంతు... పీలేరులో ఆపరేషన్ వజ్రప్రహార్ మెరుపు దాడులు ​మందమర్రిలో అమానుషం ఆరేళ్ల కూతురిపై తండ్రి పైశాచికం మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? జాగ్రత్త.. సైబరాబాద్ లో వీకెండ్‌–స్పెషల్ డ్రంక్ & డ్రైవ్‌..315 మందిపై కేసులు ఇంద్రపాలనగరంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలి: సీఎం చంద్రబాబు నూజివీడు లో సర్దార్ గౌతు.లచ్చన్న వర్ధంతి మహిళా రిజర్వేషన్ బిల్లు మాజీ బిజెపి కౌన్సిలర్ చిర్ర గౌరీ ప్రియ బిఆర్ఎస్ లో చేరిక కళ్యాణి డ్యామ్ లో పుంగనూరు వాసి గల్లంతు... పీలేరులో ఆపరేషన్ వజ్రప్రహార్ మెరుపు దాడులు ​మందమర్రిలో అమానుషం ఆరేళ్ల కూతురిపై తండ్రి పైశాచికం మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? జాగ్రత్త.. సైబరాబాద్ లో వీకెండ్‌–స్పెషల్ డ్రంక్ & డ్రైవ్‌..315 మందిపై కేసులు ఇంద్రపాలనగరంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలి: సీఎం చంద్రబాబు
www.ntodaynews.com

‘ప్రజలపై ఆర్థిక భారం తగ్గించాలి’ - సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు డిమాండ్

తెలంగాణ
/ మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
16 Mar, 2026 - 08:39 AM
23 వీక్షణలు

మంచిర్యాల:

ఇరాన్‌పై యుద్ధం ఆపి, ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని వెంటనే తగ్గించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

​ఈ సందర్భంగా ఆయన కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ సర్కార్ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు తలొగ్గుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని, కొత్త లేబర్ కోడ్స్‌ను రాష్ట్రంలో అమలు చేయబోమని అసెంబ్లీలో తక్షణమే తీర్మానం చేయాలని ఆయన కోరారు.

​అదేవిధంగా, గిరిజనుల సాగు భూములకు సంబంధించిన సమస్యలను ప్రస్తావిస్తూ.. వారికి వెంటనే పట్టాలు పంపిణీ చేయాలని రాఘవులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు