BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

ప్రమాదకరంగా రోడ్డుకు మధ్యలో విద్యుత్ స్తంభం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
21 Mar, 2026 - 07:34 PM
288 వీక్షణలు

ప్రమాదకరంగా రోడ్డుకు మధ్యలో విద్యుత్ స్తంభం, నిర్లక్ష్య వైఖరిలో  విద్యుత్ శాఖ అధికారులు

యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, నాగినేనిపల్లి గ్రామం మూలమలుపున ప్రమాదకరంగా రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభం ఉండడంతో పెను ప్రమాదం పొంచి ఉంది గతంలో మూలమలుపున ఎన్నో ప్రమాదాలు జరిగినా సంఘటనలు ఉన్నాయి కొన్ని రోజుల క్రితం బాంబుల కంపెనీ చెందిన వాహనం మూల మలుపున ఉన్న స్తంభాన్ని ఢీ కొట్టింది ఆ సమయంలో రోడ్డుపైన వాహనదారులు, పాదాచారులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది స్తంభానికి కొద్ది దూరంలో గ్రామ దేవత దుర్గమ్మ గుడి ఉంది గుడికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు కొద్దిరోజుల క్రితం జరిగిన ప్రమాదంలో స్తంభం విరిగిపోవడంతో అదే యధా స్థానంలో కొత్త విద్యుత్ స్తంభం వేయడం గమనార్హం.భారీ ప్రమాదం జరిగితే కానీ చర్యలు ఉంటాయా వేచి చూడాలి