BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ప్రమాదకరంగా రోడ్డుకు మధ్యలో విద్యుత్ స్తంభం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
21 Mar, 2026 - 07:34 PM
324 వీక్షణలు

ప్రమాదకరంగా రోడ్డుకు మధ్యలో విద్యుత్ స్తంభం, నిర్లక్ష్య వైఖరిలో  విద్యుత్ శాఖ అధికారులు

యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, నాగినేనిపల్లి గ్రామం మూలమలుపున ప్రమాదకరంగా రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభం ఉండడంతో పెను ప్రమాదం పొంచి ఉంది గతంలో మూలమలుపున ఎన్నో ప్రమాదాలు జరిగినా సంఘటనలు ఉన్నాయి కొన్ని రోజుల క్రితం బాంబుల కంపెనీ చెందిన వాహనం మూల మలుపున ఉన్న స్తంభాన్ని ఢీ కొట్టింది ఆ సమయంలో రోడ్డుపైన వాహనదారులు, పాదాచారులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది స్తంభానికి కొద్ది దూరంలో గ్రామ దేవత దుర్గమ్మ గుడి ఉంది గుడికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు కొద్దిరోజుల క్రితం జరిగిన ప్రమాదంలో స్తంభం విరిగిపోవడంతో అదే యధా స్థానంలో కొత్త విద్యుత్ స్తంభం వేయడం గమనార్హం.భారీ ప్రమాదం జరిగితే కానీ చర్యలు ఉంటాయా వేచి చూడాలి