BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శనిగరం గ్రామంలో

తెలంగాణ
/ సిద్దిపేట / సిద్దిపేట గ్రామీణ
Reporter
గడ్డమీది రమేష్ కోహెడ మండల ప్రతినిధి
05 Jun, 2026 - 09:31 PM
358 వీక్షణలు

సిద్దిపేట జిల్లా కోహెడ మండల్ శనిగరం గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా గ్రామ సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య  గారి ఆధ్వర్యంలో సూచనలో భాగంగా దేశంలో ముఖ్యంగా ప్రకృతిని మనం కాపాడుతూనే అది మనల్ని కాపాడుతుందని భవిష్యత్ తరాలకు మంచిఅందించాలని ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని గ్రామ ప్రజలకు ప్రతి పౌరుడు ప్రజాశక్తితో ప్లాస్టిక్ వాడకం నిర్మూలన కృషి చేయాలని అవగాహన కల్పిస్తూ ప్రజల ఆరోగ్య అభివృద్ధి కోసం తాగే నీరు తినే ఆహారం పీల్చే గాలి ఆక్సిజన్ కలుషితం కాకుండా ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని దేశంలో ప్రతి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంతో పర్యావరణం కలశం కాకుండా చూడాలని ప్రజల యొక్క అవసరాల కోసం ప్లాస్టిక్ దూరం చేసి పాతకాల పద్ధ తిలో చెట్లనుండి నుండిసేకరించిన మోతుకు ఆకుల ఇస్తారాకులను భోజన సమయంలో వాడకని అలవాటు చేసుకోవాలని సూచించారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి చంద్రం గారు మరియు గ్రామ ఉపసర్పంచ్ పెరికబుచ్చయ్య గారు మరియు గ్రామ సీనియర్ నాయకులు కర్ర బిక్షపతి గారు అబ్దుల్ రహీం గారు ఎండి రాజ మహ్మద్ గారు మరియు ఉపాధి హామీ సిబ్బంది ఆకుల రవి గారు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు