www.ntodaynews.com
పర్వతాపురంలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
పర్వతాపురంలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతపురం గ్రామంలో టీడీపీ వ్యవస్థాపకుడు నటసార్వభౌమ డాక్టర్ ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి గ్రామ ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు.
ఈ కార్యక్రమంలో మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ భూబత్తుల చెన్నారావు, గ్రామ పార్టీ అధ్యక్షురాలు బొర్రా నాగమల్లేశ్వరి, నాగేశ్వరావు, టీడీపీ నాయకులు మిద్దె సత్యనారాయణ, చీపు మల్లేశ్వరావు, సాంబశివరావు, చొపరపు లక్ష్మయ్య, నాగేశ్వరావు, బయగాని రాము తదితరులు పాల్గొన్నారు.