www.ntodaynews.com
పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి
పుంగనూరు
పట్టణంలోని ఎంపీడీ ఓ ఆఫీస్ ఎదురుగా శుక్రవారం పర్యావరణ దినోత్సవ సందర్భంగా సబ్ కలెక్టర్ చల్ల కళ్యాణి మొక్కలు నాటారు. ఆమె మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం భవిష్యత్ తరాలను కాపాడుకుందాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, ఎం.ఆర్.ఓ రాము ఎంపీడీ ఓ అప్పాజీ ఆర్ ఐ పనింద్ర ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది, ఎంపీడీ ఓ కార్యాలయ సిబ్బంది, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.