BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

ద్రావిడ విశ్వవిద్యాలయంలో వృక్షారోపణ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
05 Jun, 2026 - 02:15 PM
185 వీక్షణలు

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని 05.06.2026న ద్రావిడ విశ్వవిద్యాలయంలో వృక్షారోపణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ గౌరవ ఉపకులపతి  ఆచార్య ఎల్ .సి .మల్లయ్య గారు విశ్వవిద్యాలయంలోని  డా .ఎన్‌.టీ. రామారావు తరగతి గది  సముదాయం మరియు కంగుంది బాయ్స్  హాస్టల్ ప్రాంగణంలో మొక్కను నాటి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ గౌరవ రిజిస్ట్రార్  ఆచార్య .వి.కిరణ్ కుమార్ గారు, డిన్ అకాడెమిక్ అఫైర్స్  ఆచార్య.కే.శ్యామల గారు, ఉప ఇంజనీర్ రఘుపతి, అనిల్ కుమార్, అన్ని పాఠశాలల డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.     డాక్టర్. పి.ఎస్ గణేష్ మూర్తి ,ప్రజా సంబంధాల అధికారి, ద్రావిడ విశ్వవిద్యాలయం కుప్పం.