www.ntodaynews.com
పుంగనూరు ఆర్టీసీ డిపో నందు ,ఆదర్శ ఉద్యోగుల అభినందన సభలో
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
శ్రీ వాసవి ట్రేడర్స్ డ్రై ఫ్రూట్స్ వారి సహకారంతో
ఆదర్శ ఉద్యోగులకు డ్రై ఫ్రూట్స్, gifts, నీ పంపిణీ చేయడం జరిగింది.
అదేవిధంగా ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో నగదు పురస్కారం అందజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ దినేష్ గారు, ఆర్యవైశ్యసంఘం అధ్యక్షులు కె .బాలసుబ్రమణ్యం , శ్రీ వాసవి ట్రేడర్స్ అధినేత అమరావతి సురేష్ మరియు ఆర్టీసీ కండక్టర్లు , డ్రైవర్ లు,సిబ్బంది పాల్గొన్నారు.