www.ntodaynews.com
పుంగనూరు లో ఘనంగా 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
పుంగనూరు లో ఘనంగా 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..
రేపరేప లాడిన తెలుగుదేశం పార్టీ జెండా..
ఎన్ టి ఆర్ సర్కిల్ లో బాణా సంచా పేల్చి కేక్ కటింగ్ నిర్వహించిన తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు
పేదలకు అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ...
టిడిపి పార్టీ ద్వారా స్వర్గీయ నందమూరి తారకరామారావు ని స్మరించుకొన్న తెలుగు తమ్ముళ్లు..
రెండు రూపాయలు కిలో బియ్యం, ప్రజలకు ఉచిత పథకాలు ప్రవేశపెట్టిన ఘనత టిడిపి పార్టతోనే మొదలు..
టిడిపి సీనియర్ పార్టీ నాయకులను సన్మానించిన నాయకులు..