BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

పుంగనూరు లో ఘనంగా 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
29 Mar, 2026 - 11:20 AM
53 వీక్షణలు
పుంగనూరు లో ఘనంగా 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

రేపరేప లాడిన తెలుగుదేశం పార్టీ జెండా..

ఎన్ టి ఆర్ సర్కిల్ లో బాణా సంచా పేల్చి కేక్ కటింగ్ నిర్వహించిన తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు 

పేదలకు అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ...
టిడిపి పార్టీ ద్వారా స్వర్గీయ నందమూరి తారకరామారావు ని స్మరించుకొన్న తెలుగు తమ్ముళ్లు..
రెండు రూపాయలు కిలో బియ్యం, ప్రజలకు ఉచిత పథకాలు ప్రవేశపెట్టిన ఘనత టిడిపి పార్టతోనే మొదలు..
టిడిపి సీనియర్ పార్టీ నాయకులను సన్మానించిన నాయకులు..