పుంగనూరు లో సాధారణ మున్సిపల్ కౌన్సిలర్ సమావేశం
పుంగనూరు లో సాధారణ మున్సిపల్ కౌన్సిలర్ సమావేశం
గత ఐదు సంవత్సరాలు కొనసాగిన వైసిపి మున్సిపల్ కౌన్సిల్ నేడు చివరి సమావేశం..
కౌన్సిల్ చివరి సమావేశం లో చైర్మన్, మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ల ఆధ్వర్యంలో నిర్వహణ..
పుంగనూరు గత 5 సంవత్సరాలలో 31 వార్డ్ ల లో సంక్షేమ అభివృద్ధి, సమస్యలు పై కౌన్సిల్ సమావేశం...
రానున్న రెండు సంవత్సరాలు పుంగనూరు లో త్రాగు నీటి కొరత లేకుండా ముందు జాగ్రత్త లు తీసుకోవడం జరిగింది.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపీ. మిధున్ రెడ్డి ల సహకారం తోనే పుంగనూరు అభివృద్ధి.. మున్సిపల్ చైర్మన్ అలీం భాషా, కౌన్సిలర్ లు...
కౌన్సిల్ చైర్మన్ గా నాకు అవకాశం ఇచ్చిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, కౌన్సిలర్ లకు కృతజ్ఞతలు తెలిపిన చైర్మన్...
చైర్మన్, కౌన్సిలర్ లకు వీడ్కోలు పలికి సన్మానించిన మున్సిపల్ సిబ్బంది ...