www.ntodaynews.com
వైభవంగా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
పుంగనూరు లోని త్యాగరాజు వీధిలో వైభవంగా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమ
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో నూతనంగా నిర్మించబడిన శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జయప్ప పార్వతమ్మ చేతుల మీదుగా అత్యంత వైభవంగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని అలాగే అమ్మవారిని ఎంతో సుందరంగా అలంకరించారు భక్తాతలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు అయినారు ఈ సందర్భంగా ధనుంజయ్ మాట్లాడుతూ అమ్మవారి ఆలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జయప్ప పర్వతమ్మ కుటుంబ సభ్యులు అలాగే కాలనీవాసులు పాల్గొన్నారు