www.ntodaynews.com
పుంగనూరు మండల సర్వేయర్ శ్రీనివాసులు నాయక్
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
పుంగనూరు మండల సర్వేయర్ శ్రీనివాసులు నాయక్ అన్నమయ్య జిల్లా సర్వైర్ల జిల్లా సంఘ అధ్యక్షులు ఎన్నికయిన సందర్భంగా పుంగనూరు దళిత సంఘాల నేతలు తహసీల్దార్ రాము ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు.కార్యక్రమములో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు రాజ,అశోక్,కుమార్.రెడ్డి, మణి,గంగప్ప,కృష్ణప్ప,పరమేష్,బాలాజీ,నాగ,గంగా,తదితరులు పాల్గొన్నారు.