www.ntodaynews.com
పుంగనూరు ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనం లో బల్లి ప్రత్యక్షం..
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
పుంగనూరు ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనం లో బల్లి ప్రత్యక్షం..
పుంగనూరు నగిరి కాంపౌండ్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఘటన..
మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులలో ఇద్దరికి వాంతులు,కడుపు నొప్పి..
వైద్యులకు సమాచారం ఇచ్చిన ఉపాద్యాయులు..
భయం తో పాఠశాల వద్దకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు మరియు AISF నాయకులు..
పాఠశాలలోనే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్లు..
భోజనాన్ని చెత్తకుండీలో పడేసిన పాఠశాల సిబ్బంది..
అనంతరం బల్లి పడి ఉన్న ఆహారం తిన్న విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రిలో పుంగనూరు MRO రాము తో పాటు AISF రాష్ట్ర సమితి సభ్యులు మున్నా, నాయకులు అయాన్ పరామర్శించారు...