BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

పుంగనూరు పట్టణంలో ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
20 Apr, 2026 - 05:28 PM
97 వీక్షణలు

పుంగనూరు పట్టణంలో ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు

అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు అయినటువంటి  ఏప్రిల్ 20వ తేదీన స్థానిక అగ్నిమాపక కేంద్రంలో అగ్రిమాపక పరికరాలను ప్రదర్శనకు ఉంచి స్థానిక ప్రజలను కేంద్రమునకు పిలిపించుకొని వారికి కరపత్రాలు పంచి అగ్నిమాపక పరికరాలు గురించి అవగాహన కల్పించి అవి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు ఇంచార్జ్ కేంద్రాదికారి కె సురేష్ బాబు, సిబ్బంది ఇ. సుబ్రమణ్యం, వి. లక్ష్మీనారాయణ, పి. ప్రసాద్, జి. వెంకటరమణ, వి. కేశవ, భూషణ్ కుమార్, బి.వినోద్ కుమార్, కె.మోహన్ బాబు ఎస్.ఆర్.వి. ప్రకాష్, పి.ఆనంద లు పాల్గొనడం జరిగినది.