www.ntodaynews.com
చల్లా రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు రంజాన్ కిట్ల పంపిణి
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
చల్లా రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు రంజాన్ కిట్ల పంపిణి
ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా
చల్లా రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు మైనార్టీ సోదరులకు రంజాన్ పండుగ సందర్భంలో
బుధవారం దాదాపు 200 రంజాన్ తోఫా కిట్లుని పార్టీ కార్యకర్తలు పేద కుటుంబ సభ్యులైన మైనార్టీ సోదరులని చల్లా బాబు సొంత నిధులతో అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సివి రెడ్డి ఏఎంసీ చైర్మన్ సమీపతి యాదవ్ పోలీస్ గిరి ఇబ్రహీం సుహేల్ భాష సద్దాం హుస్సేన్ షామీర్ లాల్ నూరుల్లా రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ తాజ్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.