BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

చల్లా రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు రంజాన్ కిట్ల పంపిణి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
18 Mar, 2026 - 08:51 AM
66 వీక్షణలు

చల్లా రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు రంజాన్  కిట్ల పంపిణి 

ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా 

చల్లా రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు మైనార్టీ సోదరులకు రంజాన్ పండుగ సందర్భంలో 

బుధవారం దాదాపు 200 రంజాన్ తోఫా కిట్లుని పార్టీ కార్యకర్తలు  పేద కుటుంబ సభ్యులైన మైనార్టీ సోదరులని చల్లా బాబు సొంత నిధులతో అందజేయడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో  సివి రెడ్డి ఏఎంసీ చైర్మన్ సమీపతి యాదవ్ పోలీస్ గిరి  ఇబ్రహీం  సుహేల్ భాష సద్దాం హుస్సేన్ షామీర్ లాల్ నూరుల్లా రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ తాజ్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.