BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

పుంగనూరు శ్రీ వీరుపాక్షి మారెమ్మ ఆలయం ను ఎండో మెంట్ కానివ్వం.

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
05 Jun, 2026 - 02:13 PM
6 వీక్షణలు

అన్నమయ్య జిల్లా..

పుంగనూరు మారెమ్మ ఆలయ అభివృద్ధి పై కన్నేసిన ఎండో మెంట్..

గుడి లో భక్తులను దోచేందు కె ఎండోమెంట్ చూస్తున్నది.

అభివృద్ధి చెందని ఎన్నో పురాతన ఆలయాలు దేవాదాయ శాఖ కు కనపడలేదు..

పుంగనూరు లోని శ్రీ వీరుపాక్షి మారెమ్మ ఆలయం ఏళ్ల తరపడి కొన్ని కుటుంబాలు భక్తులు ఇచ్చిన కానుకలతో అమ్మవారి కి పూజలు నిర్వహిస్తున్నాయి.

అయితే ఇప్పుడు ఆలయం నకు ప్రతి దినం వందలాది మంది భక్తులు రాక పెరగడం తో ఆలయం పై ఎండో మెంట్ కన్ను పడిందని,ఆనాడు ఆలయ అభివృద్ధి కి నోచుకోని ఎండో మెంట్ ఇప్పడు ఆలయం ను తమ చేతుల్లోకి ఎలా తీసుకొంటుందని భక్తులు, ఆర్ పి ఎఫ్ నాయకులు ప్రశ్నించారు. మారెమ్మ అమ్మవారి ఆలయం ను ఎండో మెంట్ కి ఇవ్వడానికి మేము ఎవ్వరు సిద్ధంగా లెమని న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని,నేడు గుడి లో అమ్మవారికి సంబందించి వేలం పాట ను అడ్డుకోవడం జరిగిందన్నారు.

పోలీసులు ఆలయ నిర్వాహకులు హైకోర్టు లో కేసు ఉండడం తో వేలం పాట నిర్వహించడానికి వెలులేదని ఎండో మెంట్ అధికారులకు తెలిపారు.

ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఆలయం ఎండోమెంట్ కి ఇవ్వడాన్ని నిరకరిస్తూ అప్పీల్ వేశామని, కేసు నడుస్తుండగా ఆలయం లో ఎలాంటి వేలం పాట నిర్వహించరాదని తెలిపారు.కార్యక్రమం లో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, ఆర్ పి ఎఫ్ సంఘ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.