BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

పుంగనూరులో ఘనంగా బక్రీద్ ప్రార్థనలు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
29 May, 2026 - 11:22 AM
16 వీక్షణలు

NTODAY NEWS అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పోస్టాఫీస్ వద్ద నుంచి పెద్ద సంఖ్యలో ముస్లింలు ప్రత్యేక ర్యాలీగా బయలుదేరి ఎన్ఎస్పిటలోని ఈద్గా మైదానానికి చేరుకున్నారు. అనంతరం ఈద్గా వద్ద సామూహికంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దేశంలో శాంతి సామరస్యం నెలకొనాలని ప్రార్థనలు చేశారు. మత గురువులు మాట్లాడుతూ బక్రీద్ ప్రాముఖ్యతపై పండుగ త్యాగానికి ప్రతీక అని పరస్పర తెలియజేసుకున్నారు. పండుగ సందర్భంగా పట్టణంలో ఆలింగనం చేసుకొని సహకారం సేవాభావం సోదరభావాన్ని పెంపొందించే గొప్ప పండుగ అని పేర్కొన్నారు. అల్లాహ్ మార్గంలో త్యాగం చేయడం ద్వారా నిజమైన భక్తి వ్యక్తమవుతుందని వారు వివరించారు. ప్రార్థనల అనంతరం ముస్లింలు ఒకరినొకరు శుభాకాంక్షలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పుంగనూరు అర్బన్ సీఐ సుబ్బరాయుడు, ఎస్సై కేవీ రమణ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.