BREAKING
​సమగ్ర సవరణ కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలి ​29వ రోజుకు చేరుకున్న పెరుగున్నం పంపిణీ ​వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించేలా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ​అంగన్‌వాడీ టీచర్లకు ‘ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్పై అవగాహన విద్యుత్ కోతతో విలవిల్లాడిన కోళ్ల ఫారాలు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం యడ్లపాడు జాతీయ రహదారిపై కారు ప్రమాదం తాత, మనవరాలికి గాయాలు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదిన వేడుకలు వృద్ధాశ్రమాల్లో అన్నదానం వరి కొయ్యలకు నిప్పు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం : ఎస్సై డి. నాగరాజు బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ​సమగ్ర సవరణ కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలి ​29వ రోజుకు చేరుకున్న పెరుగున్నం పంపిణీ ​వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించేలా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ​అంగన్‌వాడీ టీచర్లకు ‘ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్పై అవగాహన విద్యుత్ కోతతో విలవిల్లాడిన కోళ్ల ఫారాలు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం యడ్లపాడు జాతీయ రహదారిపై కారు ప్రమాదం తాత, మనవరాలికి గాయాలు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదిన వేడుకలు వృద్ధాశ్రమాల్లో అన్నదానం వరి కొయ్యలకు నిప్పు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం : ఎస్సై డి. నాగరాజు బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు
www.ntodaynews.com

పుంగనూరులో ఘనంగా బక్రీద్ ప్రార్థనలు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
29 May, 2026 - 11:22 AM
7 వీక్షణలు

NTODAY NEWS అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పోస్టాఫీస్ వద్ద నుంచి పెద్ద సంఖ్యలో ముస్లింలు ప్రత్యేక ర్యాలీగా బయలుదేరి ఎన్ఎస్పిటలోని ఈద్గా మైదానానికి చేరుకున్నారు. అనంతరం ఈద్గా వద్ద సామూహికంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దేశంలో శాంతి సామరస్యం నెలకొనాలని ప్రార్థనలు చేశారు. మత గురువులు మాట్లాడుతూ బక్రీద్ ప్రాముఖ్యతపై పండుగ త్యాగానికి ప్రతీక అని పరస్పర తెలియజేసుకున్నారు. పండుగ సందర్భంగా పట్టణంలో ఆలింగనం చేసుకొని సహకారం సేవాభావం సోదరభావాన్ని పెంపొందించే గొప్ప పండుగ అని పేర్కొన్నారు. అల్లాహ్ మార్గంలో త్యాగం చేయడం ద్వారా నిజమైన భక్తి వ్యక్తమవుతుందని వారు వివరించారు. ప్రార్థనల అనంతరం ముస్లింలు ఒకరినొకరు శుభాకాంక్షలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పుంగనూరు అర్బన్ సీఐ సుబ్బరాయుడు, ఎస్సై కేవీ రమణ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.