BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

పుంగనూరులో ఉద్యోగం ఇస్తామంటు రూ.10 లక్షల నగదు స్వాహా

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
28 Mar, 2026 - 03:24 PM
50 వీక్షణలు

పుంగనూరులో ఉద్యోగం ఇస్తామంటు రూ.10 లక్షల నగదు స్వాహా

మహిళను మోసగించి రూ.10 లక్షల నగదు, రూ.45 లక్షల రూపాయల చెక్కులు తీసుకుని మోసం చేసిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాలు మేరకు వివరాలిలా ఉన్నాయి. పుంగనూరు మండలంలోని వనమలదిన్నెకి చెందిన లావణ్య అనే మహిళ గత ఏడాది ఆనారోగ్యంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఆ సమయంలో పట్టణానికి చెందిన హేమప్రభ ఆ సమయంలో ఆసుపత్రిలో లావణ్యకు పరిచయమైంది. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న లావణ్యకు ఉద్యోగం ఇప్పిస్తామని హేమప్రభ నమ్మించి ఫోన్ ఫే ద్వారా సుమారు రూ.10 లక్షలు నగదు తీసుకుంది. అలాగే హేమప్రభ| ఇప్పిస్తామంటు భార్యభర్తలు ఇద్దరు రూ.45 లక్షల రూపాయల చెక్కులను లావణ్య వద్ద తీసుకుని ఉద్యోగం ఇవ్వకుండ, చెక్కులు ఇవ్వకుండ మోసగించారు. లావణ్య నిలధీయ్యడంతో హేమప్రభ, అశోక్ కలసి లావణ్య రూ.45 లక్షలు బకాయిలు ఉందని, అందుకు చెక్కులు ఇచ్చిందని, తక్షణమే బకాయిలు చెల్లించాలని లీగల్ నోటీసులు పంపడంతో లావణ్య లబోదిబో మంటు పోలీసులను ఆశ్రయించింది. సీఐ సుబ్బరాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.