BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

పుంగనూరులో ఉద్యోగం ఇస్తామంటు రూ.10 లక్షల నగదు స్వాహా

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
28 Mar, 2026 - 03:24 PM
99 వీక్షణలు

పుంగనూరులో ఉద్యోగం ఇస్తామంటు రూ.10 లక్షల నగదు స్వాహా

మహిళను మోసగించి రూ.10 లక్షల నగదు, రూ.45 లక్షల రూపాయల చెక్కులు తీసుకుని మోసం చేసిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాలు మేరకు వివరాలిలా ఉన్నాయి. పుంగనూరు మండలంలోని వనమలదిన్నెకి చెందిన లావణ్య అనే మహిళ గత ఏడాది ఆనారోగ్యంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఆ సమయంలో పట్టణానికి చెందిన హేమప్రభ ఆ సమయంలో ఆసుపత్రిలో లావణ్యకు పరిచయమైంది. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న లావణ్యకు ఉద్యోగం ఇప్పిస్తామని హేమప్రభ నమ్మించి ఫోన్ ఫే ద్వారా సుమారు రూ.10 లక్షలు నగదు తీసుకుంది. అలాగే హేమప్రభ| ఇప్పిస్తామంటు భార్యభర్తలు ఇద్దరు రూ.45 లక్షల రూపాయల చెక్కులను లావణ్య వద్ద తీసుకుని ఉద్యోగం ఇవ్వకుండ, చెక్కులు ఇవ్వకుండ మోసగించారు. లావణ్య నిలధీయ్యడంతో హేమప్రభ, అశోక్ కలసి లావణ్య రూ.45 లక్షలు బకాయిలు ఉందని, అందుకు చెక్కులు ఇచ్చిందని, తక్షణమే బకాయిలు చెల్లించాలని లీగల్ నోటీసులు పంపడంతో లావణ్య లబోదిబో మంటు పోలీసులను ఆశ్రయించింది. సీఐ సుబ్బరాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.