www.ntodaynews.com
ప్రజల వద్దకు ప్రవీణ్ 100 రోజులు-100 గ్రామాలు
తెలంగాణ
ప్రజల వద్దకు ప్రవీణ్ 100 రోజులు-100 గ్రామాలు
NTODAY NEWS: హసనాబాద్ ప్రజల వద్దకు ప్రవీణ్ : 100 రోజులు - 100 గ్రామాలు పర్యటన కార్యక్రమాన్ని 19వ రోజు క్రోసూరు మండలం హసనాబాద్ గ్రామంలో నిర్వహించిన పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గ్రామ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే.
కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్న ఎమ్మెల్యే. గ్రామ స్థాయి నుండి ప్రజల సమస్యల పరిష్కారం, గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రజల వద్దకు ప్రవీణ్ పర్యటన కార్యక్రమం కొనసాగుతుందన్న ఎమ్మెల్యే.
కార్యక్రమంలో గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ వెన్నా సాంబశివారెడ్డి, ఎమ్మార్వ.. ఎండిఓ మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube