BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

రజక సంఘాల నిరసన కార్యక్రమం

తెలంగాణ
26 Feb, 2026 - 09:21 AM
152 వీక్షణలు
రామన్నపేటలో రజక సంఘాల నిరసన కార్యక్రమం NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట రామన్నపేట: నాగర్‌కర్నూల్ జిల్లా కొమ్మెర గ్రామంలో రెండు నెలల పసికందు మృతి చెందిన ఘటనకు నిరసనగా రామన్నపేట మండల రజకులు సుభాష్ చౌరస్తా వద్ద ఆందోళన నిర్వహించారు. మండల రజక వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు కొండూరు శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కుల వివక్ష ఆధారంగా జరిగే దాడులు సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వ్యక్తి కుల భేదాలు లేకుండా గౌరవంగా జీవించే హక్కు కలిగి ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా ఉపాధ్యక్షులు ఆవనగంటి స్వామి, యాదాద్రి జిల్లా అధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య, జిల్లా కమిటీ సభ్యులు వడ్లకొండ రమేష్, పోన్న ఉప్పలయ్య, మండల కమిటీ సభ్యులు నడిగోటి రమేష్, కార్యక్రమంలో వివిధ గ్రామాల రజక సంఘం అధ్యక్షులు కార్యదర్శులు మాండ్ర మల్లేష్, ఎలిమినేటి యాదయ్య, గుండేపురి యాదయ్య, బోనగిరి శ్రీను, బొడ్డుపల్లి కాడయ్య, మండ్రా రవి, నాంపల్లి శ్రీను బొడ్డుపల్లి నరసింహ, బొడ్డుపల్లి లింగయ్య, ఆమనగంటి యాదయ్య, దామెర అంజయ్య, తదితరులు పాల్గొన్నారు. #Ramannapet #RajakSangham #Protest #SocialJustice #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube