BREAKING
జూన్ 1న ‘ప్రజావాణి’ రద్దు: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.2,86,342 విలువైన చెక్కుల పంపిణీ ఏపీలో రాష్ట్రంలోని 11 నగరాలకు 750 ఎలక్ట్రిక్ బస్సులు లోకేశ్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే, జగన్ కొత్త కట్టుకథలు : ప్రత్తిపాటి స్థల వివాదంలో ఇరువర్గాలపై కేసు నమోదు ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ సిబ్బందికి ఘన సన్మానం చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌స్పెక్టర్ ఏసీబీ వలలో.. రూ.9 లక్షల లంచం డిమాండ్ కేసు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఆర్‌బీఐ కీలక కసరత్తు! కేంద్ర క్యాబినెట్‌లో భారీ మార్పులు..? నితీశ్‌కు ఛాన్స్, ఇద్దరు సీఎంలకు కేంద్ర పిలుపు! జూన్ 1న ‘ప్రజావాణి’ రద్దు: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.2,86,342 విలువైన చెక్కుల పంపిణీ ఏపీలో రాష్ట్రంలోని 11 నగరాలకు 750 ఎలక్ట్రిక్ బస్సులు లోకేశ్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే, జగన్ కొత్త కట్టుకథలు : ప్రత్తిపాటి స్థల వివాదంలో ఇరువర్గాలపై కేసు నమోదు ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ సిబ్బందికి ఘన సన్మానం చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌స్పెక్టర్ ఏసీబీ వలలో.. రూ.9 లక్షల లంచం డిమాండ్ కేసు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఆర్‌బీఐ కీలక కసరత్తు! కేంద్ర క్యాబినెట్‌లో భారీ మార్పులు..? నితీశ్‌కు ఛాన్స్, ఇద్దరు సీఎంలకు కేంద్ర పిలుపు!
www.ntodaynews.com

ఇంటర్ విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ అందజేత

తెలంగాణ
11 Jun, 2025 - 06:59 AM
275 వీక్షణలు
ఇంటర్ విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ అందజేత తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఐఐటీ జేఈఈ ఏపీఎంసెట్ నీట్ మొదలైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన మెటీరియల్ను కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ గద్దె శ్రీనివాస్ దుగ్గిరాల నీరసత్యం చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. కళాశాల డెవలప్మెంట్ చైర్మన్ గద్దె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా అందించే ఐఐటి జేఈఈ మెటీరియల్ను ఉపయోగించుకుని అందరి విద్యార్థులు మంచి స్థాయికి ఎదిగి కళాశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా అందించే అన్ని రకాల సౌకర్యాలను యర్నగూడెం మరియు పరిసర గ్రామ విద్యార్థిని విద్యార్థులు ఉపయోగించుకోవడం కోసం కళాశాలలో జాయిన్ అవ్వాల్సిందిగా విద్యార్థులను శ్రీనివాస్ ఆహ్వానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పెన్నేటి ఛత్రపతిశివాజీ అధ్యాపకులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube