BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 24 March 2026, 01:35 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాజకీయాల్లో ఎందుకు ఉన్నామా అనిపిస్తోంది

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 01:35 PM
159 వీక్షణలు

రాజకీయాల్లో ఎందుకు ఉన్నామా అనిపిస్తోంది: మాజీ మంత్రి తలసాని

హైదరాబాద్, మార్చి 24: తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న తాజా పరిణామాలపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ నిర్వహణ తీరును చూసి “రాజకీయాల్లో ఎందుకు ఉన్నామా” అనే భావన కలుగుతోందని వ్యాఖ్యానించారు.

తాను 1994లో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ వ్యవహార శైలి ఇంతలా దిగజారలేదని ఆయన పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత హరీశ్ రావు బడ్జెట్‌పై ప్రసంగిస్తున్న సమయంలో సభను రెండున్నర గంటల పాటు వాయిదా వేస్తూ “టీ విరామం” ఇవ్వడం సరికాదని విమర్శించారు.

అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన పరుష వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించకపోవడాన్ని కూడా ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. సభ గౌరవాన్ని కాపాడే విధంగా నడుచుకోవాలని తలసాని సూచించారు.