BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

రాజమండ్రి అగరబత్తీల స్కీమ్ మోసం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Apr, 2026 - 03:24 PM
69 వీక్షణలు

రాజమండ్రి అగరబత్తీల స్కీమ్ మోసం

రాజమండ్రి నగరంలో "అగరబత్తీలు తయారు చేస్తే తామే కొనుగోలు చేస్తామని" అని చెబుతూ ఒక భారీ మోసం జరిగింది. సత్యసాయి ఎంటర్‌ప్రైజెస్‌ అనే సంస్థ పేరు మీద ప్రకటనలు ఇచ్చి, ఆ సంస్థ వారు ఈ స్కీమ్‌లో భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు.

స్కీమ్ ప్రకారం, రూ.1 లక్ష డిపాజిట్‌ చేస్తే, నెలకు రూ.12,500 చొప్పున చెల్లిస్తామంటూ వారు బాధితులను ఆ పథకం కోసం లాగారు.

ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన పలువురు మహిళలు తమ డబ్బు కోసం నాలుగు నెలలుగా వేచి చూస్తున్నారు, అయితే ఇంకా ఎలాంటి చెల్లింపులు అందలేదు. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తూ రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఈ మోసం వ్యవహారం పై పోలీసుల నుండి దర్యాప్తు జరుగుతోంది.