BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

రాజమండ్రి అగరబత్తీల స్కీమ్ మోసం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Apr, 2026 - 03:24 PM
44 వీక్షణలు

రాజమండ్రి అగరబత్తీల స్కీమ్ మోసం

రాజమండ్రి నగరంలో "అగరబత్తీలు తయారు చేస్తే తామే కొనుగోలు చేస్తామని" అని చెబుతూ ఒక భారీ మోసం జరిగింది. సత్యసాయి ఎంటర్‌ప్రైజెస్‌ అనే సంస్థ పేరు మీద ప్రకటనలు ఇచ్చి, ఆ సంస్థ వారు ఈ స్కీమ్‌లో భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు.

స్కీమ్ ప్రకారం, రూ.1 లక్ష డిపాజిట్‌ చేస్తే, నెలకు రూ.12,500 చొప్పున చెల్లిస్తామంటూ వారు బాధితులను ఆ పథకం కోసం లాగారు.

ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన పలువురు మహిళలు తమ డబ్బు కోసం నాలుగు నెలలుగా వేచి చూస్తున్నారు, అయితే ఇంకా ఎలాంటి చెల్లింపులు అందలేదు. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తూ రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఈ మోసం వ్యవహారం పై పోలీసుల నుండి దర్యాప్తు జరుగుతోంది.