www.ntodaynews.com
కాకినాడ ఇకనుండి రోజువారి రైలు సర్వీస్- దగ్గుపాటి పురందేశ్వరి
ఆంధ్రప్రదేశ్
/
పశ్చిమ గోదావరి
కాకినాడ ఇకనుండి రోజువారి రైలు సర్వీస్- దగ్గుపాటి పురందేశ్వరి
నా అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని, తాత్కాలికంగా(Special Train) నడుస్తున్న 07523/07524 రాజమండ్రి – కాకినాడ పోర్ట్ స్పెషల్ ట్రైన్ ను
ఇప్పటి నుండి శాశ్వత సర్వీస్ గా(Regular Express) 67301/67302 రాజమండ్రి – కాకినాడ పోర్ట్ MEMU ఎక్స్ప్రెస్ గా మార్పు చేసినందుకు
గౌరవ రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈ నిర్ణయం ద్వారా రాజమండ్రి - కాకినాడ రోజువారీ ప్రయాణికులకు మరింత సౌకర్యం
తక్కువ చార్జీలతో అందుబాటులో ప్రయాణం
పర్మినెంట్, డైలీ ట్రైన్ సర్వీస్ అందుబాటులోకి రావడం ఎంతో సంతోషకరం.
--- ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం.