BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

కాకినాడ ఇకనుండి రోజువారి రైలు సర్వీస్- దగ్గుపాటి పురందేశ్వరి

ఆంధ్రప్రదేశ్
/ పశ్చిమ గోదావరి
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
28 Mar, 2026 - 03:00 PM
88 వీక్షణలు

 కాకినాడ ఇకనుండి రోజువారి రైలు సర్వీస్- దగ్గుపాటి పురందేశ్వరి 


నా అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని, తాత్కాలికంగా(Special Train) నడుస్తున్న 07523/07524 రాజమండ్రి – కాకినాడ పోర్ట్ స్పెషల్ ట్రైన్ ను

ఇప్పటి నుండి శాశ్వత సర్వీస్ గా(Regular Express) 67301/67302 రాజమండ్రి – కాకినాడ పోర్ట్ MEMU ఎక్స్‌ప్రెస్ గా మార్పు చేసినందుకు

గౌరవ రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.


 ఈ నిర్ణయం ద్వారా రాజమండ్రి - కాకినాడ రోజువారీ ప్రయాణికులకు మరింత సౌకర్యం

తక్కువ చార్జీలతో అందుబాటులో ప్రయాణం

 పర్మినెంట్, డైలీ ట్రైన్ సర్వీస్ అందుబాటులోకి రావడం ఎంతో సంతోషకరం.


--- ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం.