BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

రంజాన్ పండుగ సందర్భంగా ప్రార్థనా స్థలాల పరిశుభ్రత పనులు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
20 Mar, 2026 - 10:03 PM
43 వీక్షణలు

రంజాన్ పండుగ సందర్భంగా ప్రార్థనా స్థలాల పరిశుభ్రత పనులు

పుంగనూరులో మున్సిపాలిటీ సిబ్బంది ప్రత్యేక చర్యలు

రంజాన్ పండుగను పురస్కరించుకుని పుంగనూరులో ప్రార్థనలు నిర్వహించే ప్రదేశాలను శుభ్రపరిచే కార్యక్రమాన్ని మున్సిపాలిటీ సిబ్బంది చేపట్టారు.

టిడిపి ఇన్‌చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు, పుంగనూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.

ప్రార్థనలు నిర్వహించే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రత్యేకంగా శ్రమించారు. పండుగ రోజున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సున్నీ అంజుమన్ కమిటీ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.