BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

రేషన్ షాపుల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని వెనక్కి తీసుకోవాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
30 Mar, 2026 - 04:19 PM
85 వీక్షణలు

రేషన్ షాపుల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని వెనక్కి తీసుకోవాలి: కలెక్టర్‌కు డీలర్ల విన్నపం

రేషన్ షాపుల్లో ప్రస్తుతం మిగిలి ఉన్న దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకొని తమకు సహకరించాలని కోరుతూ మంచిర్యాల జిల్లా డీలర్ల సంఘం సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం త్వరలో సన్న బియ్యం సరఫరా చేయనున్న నేపథ్యంలో, షాపుల్లో ఇప్పటికే నిల్వ ఉన్న దొడ్డు బియ్యం వల్ల కొత్త స్టాక్ నిల్వకు ఇబ్బందులు తలెత్తుతాయని, తక్షణమే పాత నిల్వలను తరలించాలని వారు ఈ సందర్భంగా విన్నవించారు. ఈ కార్యక్రమంలో డీలర్ల సంఘం అధ్యక్షుడు సత్యయ్యతో పాటు రామగిరి బాణేష్, బూర్ల మహేందర్, కృష్ణ, రవి, శంకర్ తదితరులు పాల్గొని తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు