BREAKING
వాహనదారులు ప్రయాణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అర్హులైన పాత్రికేయులందరికీ టిడ్కో గృహాలు నంద్యాలలో దళిత క్రైస్తవుల గర్జన పోస్టర్‌ విడుదల సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా శ్రీశైల ద్వార క్షేత్రాలలో ప్రత్యేక పూజలు శ్రీశైలం స్థానిక కమ్యూనిటీ సత్రాల వారితో సమావేశం రాజనాల బండపై పోయిన సొత్తు తిరిగి లభ్యం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ శ్రీశైల భక్తుల సదుపాయాలపై కార్యాచరణ ప్రణాళిక వాహనదారులు ప్రయాణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అర్హులైన పాత్రికేయులందరికీ టిడ్కో గృహాలు నంద్యాలలో దళిత క్రైస్తవుల గర్జన పోస్టర్‌ విడుదల సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా శ్రీశైల ద్వార క్షేత్రాలలో ప్రత్యేక పూజలు శ్రీశైలం స్థానిక కమ్యూనిటీ సత్రాల వారితో సమావేశం రాజనాల బండపై పోయిన సొత్తు తిరిగి లభ్యం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ శ్రీశైల భక్తుల సదుపాయాలపై కార్యాచరణ ప్రణాళిక
www.ntodaynews.com

రైల్వే అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
21 Apr, 2026 - 01:34 PM
26 వీక్షణలు

రైల్వే అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో అమృత్ భారత్ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పనుల పురోగతిని సమీక్షిస్తూ, నిర్మాణాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత విషయంలో రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పనులన్నీ పూర్తి చేసి, ప్రయాణికులకు మెరుగైన వసతులు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు రైల్వే ఉన్నతాధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.