BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

రైల్వే ఫ్లైఓవర్‌పై ఇళ్ల తొలగింపుకు నిరసన – 3వ రోజు కొనసాగిన ధర్నా

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jun, 2026 - 06:47 AM
76 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్ మండలం – 

3వ రోజు కూడా ఇళ్లను కోల్పోయే బాధితులు లెక్కచేయకుండా న్యాయ నిరసన ధర్నా కొనసాగిస్తున్నారు.

నిడమానూరులో రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి ఇళ్లను తొలగించకుండా ఉండాలని బాధితులు న్యాయ నిరసనకు దిగారు. ఈ ధర్నా మూడవ రోజు కొనసాగుతోంది.

నిన్న సాయంత్రం ఇళ్లను తొలగించేందుకు జెసిబిలు తీసుకురావడంతో అధికారులు అక్కడి పరిస్థితిని పరిశీలించారు. బాధితులు ప్రభుత్వ ప్రతిస్పందన తర్వాత ముందుకు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

ఇక్కడ నివాసం కొనసాగిస్తున్న వ్యక్తులకు న్యాయం జరిగే వరకు ఈ ధర్నా నిలిచేలా ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు. అభివృద్ధికి వ్యతిరేకంగా కాదు; 100 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఇళ్లను కోల్పోయే వారికి న్యాయం జరగాలని కోరుతూ నిరసన కొనసాగుతోంది.