BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

రైల్వే ఫ్లైఓవర్‌పై ఇళ్ల తొలగింపుకు నిరసన – 3వ రోజు కొనసాగిన ధర్నా

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jun, 2026 - 06:47 AM
14 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్ మండలం – 

3వ రోజు కూడా ఇళ్లను కోల్పోయే బాధితులు లెక్కచేయకుండా న్యాయ నిరసన ధర్నా కొనసాగిస్తున్నారు.

నిడమానూరులో రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి ఇళ్లను తొలగించకుండా ఉండాలని బాధితులు న్యాయ నిరసనకు దిగారు. ఈ ధర్నా మూడవ రోజు కొనసాగుతోంది.

నిన్న సాయంత్రం ఇళ్లను తొలగించేందుకు జెసిబిలు తీసుకురావడంతో అధికారులు అక్కడి పరిస్థితిని పరిశీలించారు. బాధితులు ప్రభుత్వ ప్రతిస్పందన తర్వాత ముందుకు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

ఇక్కడ నివాసం కొనసాగిస్తున్న వ్యక్తులకు న్యాయం జరిగే వరకు ఈ ధర్నా నిలిచేలా ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు. అభివృద్ధికి వ్యతిరేకంగా కాదు; 100 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఇళ్లను కోల్పోయే వారికి న్యాయం జరగాలని కోరుతూ నిరసన కొనసాగుతోంది.