BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

రైతు భరోసా దరఖాస్తులకు రెండు రోజులే గడువు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
24 Mar, 2026 - 08:46 AM
267 వీక్షణలు

రైతు భరోసా దరఖాస్తులకు రెండు రోజులే గడువు, రైతులు సద్వినియోగం చేసుకోవాలి--మైలారం సుదర్శన్

నూతనంగా పాస్ పుస్తకాలు పొందిన రైతులకు రైతు భరోసా డబ్బులు పొందాలంటే దరఖాస్తులకు రెండు రోజులే గడువు ఉందని బొమ్మలరామారం మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు, మల్యాల గ్రామ ఉపసర్పంచ్ మైలారం సుదర్శన్ అన్నారు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం యాసంగి 2025- 26 కింద కొత్త దరఖాస్తులు మరియు బ్యాంకు వివరాల అప్డేట్ కోసం అవకాశం కల్పించింది అని, తెలంగాణ ప్రభుత్వం 22వ తేదీన సిద్దిపేట జిల్లాలో జరిగిన బహిరంగ సభలో రైతుభరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేసింది విషయం తెలిసిందే ఈ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయని అన్నారు అయితే ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోనివారు లేదా 28 ఫిబ్రవరి 2026 లోపు కొత్తగా భూమి పట్టా పొందిన వారు కూడా రైతుభరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని అని అన్నారు. అర్హులైన రైతులు మార్చి 25వ తేదీ వరకు రైతు భరోసా అప్లికేషన్ ఫారం,తమ పట్టాదారు పాస్ పుస్తకం,బ్యాంక్ ఖాతా బుక్,ఆధార్ కార్డు,మొబైల్ నెంబర్ తో పాటు రైతు వేదికలోని వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలి అని అన్నారు