BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

రైతు భరోసా దరఖాస్తులకు రెండు రోజులే గడువు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
24 Mar, 2026 - 08:46 AM
303 వీక్షణలు

రైతు భరోసా దరఖాస్తులకు రెండు రోజులే గడువు, రైతులు సద్వినియోగం చేసుకోవాలి--మైలారం సుదర్శన్

నూతనంగా పాస్ పుస్తకాలు పొందిన రైతులకు రైతు భరోసా డబ్బులు పొందాలంటే దరఖాస్తులకు రెండు రోజులే గడువు ఉందని బొమ్మలరామారం మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు, మల్యాల గ్రామ ఉపసర్పంచ్ మైలారం సుదర్శన్ అన్నారు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం యాసంగి 2025- 26 కింద కొత్త దరఖాస్తులు మరియు బ్యాంకు వివరాల అప్డేట్ కోసం అవకాశం కల్పించింది అని, తెలంగాణ ప్రభుత్వం 22వ తేదీన సిద్దిపేట జిల్లాలో జరిగిన బహిరంగ సభలో రైతుభరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేసింది విషయం తెలిసిందే ఈ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయని అన్నారు అయితే ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోనివారు లేదా 28 ఫిబ్రవరి 2026 లోపు కొత్తగా భూమి పట్టా పొందిన వారు కూడా రైతుభరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని అని అన్నారు. అర్హులైన రైతులు మార్చి 25వ తేదీ వరకు రైతు భరోసా అప్లికేషన్ ఫారం,తమ పట్టాదారు పాస్ పుస్తకం,బ్యాంక్ ఖాతా బుక్,ఆధార్ కార్డు,మొబైల్ నెంబర్ తో పాటు రైతు వేదికలోని వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలి అని అన్నారు