BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

రైతు పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి: సర్పంచ్ ఆవల సుందర్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
30 May, 2026 - 07:54 PM
187 వీక్షణలు

రైతు పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి: సర్పంచ్ ఆవల సుందర్

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో చిన్నకాపర్తి గ్రామంలో వరి ధాన్యాన్నిముందుగా కొనుగోలు ప్రక్రియ విజయవంతం చేయడంతో గ్రామ సర్పంచ్ రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,ప్రభుత్వ విప్ శాసనసభ్యులు వేముల వీరేశం ప్లెక్సీలకు శనివారం  పాలాభిషేకం చేశారు రాష్ట్రంలోఎప్పుడు లేనివిధంగావరి ధాన్యం ఎక్కువగా పండిందని గుర్తు చేశారు అయినప్పటికీ రైతులకు ఇబ్బంది కలగకుండా సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వేగవంతం చేసిందిరైతుల పక్షాన వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాకాల నరసింహ,రుద్రారం లక్ష్మణ్, రొండి నరసింహ,మెట్టు నాగ శంకర్ మెట్టు అశోక్,మెట్టు పరమేష్ ,నరసింహ తదితరు పాల్గొన్నారు.