BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

రైతు సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
19 Apr, 2026 - 07:56 PM
240 వీక్షణలు

 రైతు సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి-- ర్యాకల శ్రీశైలం

తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఏప్రిల్ 23, 24, 25వ తేదీలో నిర్వహించే రైతు సంఘం 3వ రాష్ట్ర మహాసభలకు రైతులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని రైతు సంఘం బొమ్మలరామారం మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం కోరారు ఆదివారం మండల కేంద్రంలో రైతు సంఘం మహాసభల ప్రచార కర పత్రాలను నాయకులతో కలిసి ఆయన విడుదల చేశారు అనంతరం మాట్లాడుతూ బహుళ జాతి కంపెనీల విత్తనాల దిగుమతులను నిలిపివేసి విత్తన సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు 2021లో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు ఈనెల 20, 21వ తేదీల్లో గ్రామాలో మండల కేంద్రాల్లో బైక్ ర్యాలీలు నిరసనలు నిర్వహించి రైతు సంఘం జెండాలను ఆవిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతులు దేశెట్టి సత్యనారాయణ, ముక్యర్ల పున్నమ్మ, సునీత, సత్యనారి తదితరులు పాల్గొన్నారు