BREAKING
బూరుగుగూడెం గ్రామంలో జీసస్ కృప రైస్ మిల్ ఆవరణలో ఘనమైన కుటుంబ ప్రార్థనా కార్యక్రమం నేడు సీఎం చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా రక్తదానం, ఉచిత వైద్య శిబిరం రైతు సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి పట్టుదలే విజయ రహస్యం : డాక్ట‌ర్ ఏనుగు నరసింహారెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి 43వ వారం జ్ఙానమాల కార్యక్రమం. పోలిశెట్టిపాడులో ఉచిత మెగా వైద్య శిబిరం నరసాపురం నుండి చింతలపూడి ప్రధాన రహదారి మరమ్మతులకు కరువు కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు బుర్రి రమేష్ మృతికి చాట్రాయి మండల మాలయోధుల సంఘం ప్రగాఢ సానుభూతి హార్వెస్టర్ ప్రమాద బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం బూరుగుగూడెం గ్రామంలో జీసస్ కృప రైస్ మిల్ ఆవరణలో ఘనమైన కుటుంబ ప్రార్థనా కార్యక్రమం నేడు సీఎం చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా రక్తదానం, ఉచిత వైద్య శిబిరం రైతు సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి పట్టుదలే విజయ రహస్యం : డాక్ట‌ర్ ఏనుగు నరసింహారెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి 43వ వారం జ్ఙానమాల కార్యక్రమం. పోలిశెట్టిపాడులో ఉచిత మెగా వైద్య శిబిరం నరసాపురం నుండి చింతలపూడి ప్రధాన రహదారి మరమ్మతులకు కరువు కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు బుర్రి రమేష్ మృతికి చాట్రాయి మండల మాలయోధుల సంఘం ప్రగాఢ సానుభూతి హార్వెస్టర్ ప్రమాద బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం
www.ntodaynews.com

రైతు సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
19 Apr, 2026 - 07:56 PM
16 వీక్షణలు

 రైతు సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి-- ర్యాకల శ్రీశైలం

తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఏప్రిల్ 23, 24, 25వ తేదీలో నిర్వహించే రైతు సంఘం 3వ రాష్ట్ర మహాసభలకు రైతులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని రైతు సంఘం బొమ్మలరామారం మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం కోరారు ఆదివారం మండల కేంద్రంలో రైతు సంఘం మహాసభల ప్రచార కర పత్రాలను నాయకులతో కలిసి ఆయన విడుదల చేశారు అనంతరం మాట్లాడుతూ బహుళ జాతి కంపెనీల విత్తనాల దిగుమతులను నిలిపివేసి విత్తన సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు 2021లో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు ఈనెల 20, 21వ తేదీల్లో గ్రామాలో మండల కేంద్రాల్లో బైక్ ర్యాలీలు నిరసనలు నిర్వహించి రైతు సంఘం జెండాలను ఆవిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతులు దేశెట్టి సత్యనారాయణ, ముక్యర్ల పున్నమ్మ, సునీత, సత్యనారి తదితరులు పాల్గొన్నారు