BREAKING
మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం... మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం...
www.ntodaynews.com

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

తెలంగాణ
/ నల్గొండ / నకిరేకల్
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
05 Apr, 2026 - 07:35 PM
110 వీక్షణలు

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ప్రభుత్వ విప్ వేముల వీరేశం 

రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, అన్నదాతలకు అండగా ఉండటమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం స్పష్టం చేశారు  ఆదివారం నియోజకవర్గ పలు మండలాల్లో ఉన్న  గ్రామాల్లో ఆయన పర్యటించి, నూతనంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ​నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా ధాన్యం సేకరణను వేగవంతం చేసే దిశగా ఎమ్మెల్యే పలు కేంద్రాలకు శ్రీకారం చుట్టారు. 

​ఇనుపాముల: గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం, కొండకిందిగూడెం ఎన్ డి సి ఎం ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రం చెర్కుపల్లి: పిఎసిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కొనుగోలు కేంద్రాలలో ఉన్న 

​అధికారులకు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆయన ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు అని,. తూకంలో తేడాలు లేకుండా, అత్యంత పారదర్శకంగా, సజావుగా ప్రక్రియను పూర్తి చేయాలి అని అన్నారు.. రైతు సంక్షేమమే ఈ ప్రభుత్వ ఏకైక లక్ష్యం అని పేర్కొన్నారు ​ప్రభుత్వం కల్పించే కనీస మద్దతు ధరను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. దళారులను నమ్మి మోసపోకుండా, నేరుగా ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి అని. ​నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ, తేమ శాతం విషయంలో జాగ్రత్తలు వహించి ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలి రైతులకు సూచించారు. ​ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సొసైటీ చైర్మన్లు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.