BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

బోయకొండ గంగమ్మ ఆలయంలో రాహుకాల అభిషేకం

తెలంగాణ
23 Jan, 2026 - 06:39 AM
337 వీక్షణలు
  బోయకొండ గంగమ్మ ఆలయంలో రాహుకాల అభిషేకానికి ప్రత్యేక ప్రాధాన్యం అవాస్తవ ప్రచారాలు చేయొద్దు: ఈవో ఏకాంబరం స్పష్టం NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్: రాఘవేంద్ర రాజు అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం దిగుపల్లి గ్రామంలో వెలసిన మహిమాన్విత శక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మ ఆలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే రాహుకాల అభిషేక పూజకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఏకాంబరం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రతి శుక్రవారం ఉదయం 10:30 గంటల నుంచి 12:30 గంటల వరకు రాహుకాల పూజ నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందన్నారు. అయితే ఈరోజు ఉదయం 10 గంటలకే సామాజిక మాధ్యమాల్లో 210 మంది భార్యాభర్తల జంటలు అభిషేక పూజలో పాల్గొన్నట్లు అవాస్తవ సమాచారం ప్రచారం చేయడం జరిగిందని తెలిపారు. వాస్తవంగా ఈరోజు అభిషేక పూజలో కేవలం 10 జంటలు మాత్రమే పాల్గొన్నాయని స్పష్టం చేశారు. బోయకొండ గంగమ్మ ఆలయానికి సంబంధించిన సమాచారం ప్రచురించే ముందు తప్పనిసరిగా ఆలయ అధికారుల వద్ద ధృవీకరించుకోవాలని, ఎలాంటి అవాస్తవాలు ప్రచారం చేయరాదని ఆయన సూచించారు. #BoyakondaGangamma #TempleNews #RahukalaAbhishekam #TempleAdministration #FakeNewsAlert #AndhraPradesh #AnnamayyaDistrict #DevotionalNews Follow us on Website Facebook Instagram YouTube