BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

సేవకు గుర్తింపు… విస్సన్నపేట కానిస్టేబుల్ వంశీకృష్ణకు కేంద్ర పురస్కారం!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 10:39 AM
129 వీక్షణలు

సేవకు గుర్తింపు… విస్సన్నపేట కానిస్టేబుల్ వంశీకృష్ణకు కేంద్ర పురస్కారం!

విస్సన్నపేట పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మొగులూరి వంశీకృష్ణ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, కులమతాలకు అతీతంగా సేవలు అందించి మంచి పేరు సంపాదించారు. విధి నిర్వహణలో నిబద్ధత, ప్రజల సమస్యల పట్ల స్పందనతో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు.

ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం “ఉత్తిష్ట సేవ పథకం”కు ఎంపిక చేయడం స్థానికంగా గర్వకారణంగా మారింది. ఈ ఎంపికతో పోలీస్ శాఖలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు దక్కినట్లైంది.

ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ, తన సేవలను గుర్తించి ఈ గౌరవం అందించడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరింత కట్టుదిట్టంగా సేవలు అందిస్తానని చెప్పారు.

వారి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలు అధిరోహించాలని స్థానికులు, సహచరులు ఆకాంక్షిస్తూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.