www.ntodaynews.com
సీఎం చంద్రబాబు నివాసానికి ప్రధాని మోదీ రాక
ఆంధ్రప్రదేశ్
సీఎం చంద్రబాబు నివాసానికి ప్రధాని మోదీ రాక
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ప్రధానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆత్మీయ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు మధ్య దాదాపు గంటసేపు ఆత్మీయ సమావేశం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, వివిధ కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.