BREAKING
మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన
www.ntodaynews.com

సీఎం పర్యటనతో మార్కాపురంలో ట్రాఫిక్ ఆంక్షలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 01:17 PM
19 వీక్షణలు

మార్కాపురం, జూన్ 26 (వార్త): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు ఈ నెల 27న మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో **'సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్'**ను ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లా పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు తెలిపిన వివరాల ప్రకారం, ట్రాఫిక్ రద్దీని నివారించి ప్రజా రవాణాకు అంతరాయం కలగకుండా భారీ వాహనాలు, గూడ్స్ వాహనాలు, బస్సులకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు, కార్లు, ఇతర చిన్న వాహనాలకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు అమలు చేయనున్నారు.

మార్కాపురం నుంచి గిద్దలూరు వెళ్లే భారీ వాహనాలు మోట్టు–పోరుమామిళ్ల–మైదుకూరు మార్గంలో, నంద్యాల నుంచి మార్కాపురం వచ్చే భారీ వాహనాలు నంద్యాల–ఆళ్లగడ్డ–మైదుకూరు–పోరుమామిళ్ల–తాటిచెర్ల మోటు మార్గంలో ప్రయాణించాలని సూచించారు.

అలాగే మార్కాపురం నుంచి వచ్చే వాహనాలు అవసరమైతే పందిళ్లపల్లి టోల్ గేట్ వద్ద, నంద్యాల నుంచి వచ్చే వాహనాలు భీమేశ్వరం ఆలయం సమీపంలోని ఖాళీ స్థలంలో పార్కింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షల సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగిస్తూ పోలీసులకు సహకరించాలని ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు.