BREAKING
అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం
www.ntodaynews.com

సింగరేణి విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ సాధన సన్నాహక సమావేశం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
25 Mar, 2026 - 01:25 PM
195 వీక్షణలు

సింగరేణి విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ సాధన సన్నాహక సమావేశం

సింగరేణి విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ సవరణ మరియు కరువు భత్యంతో కూడిన 50 శాతం పెన్షన్ పెంపుదల డిమాండ్లతో ఈనెల 30న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆల్ ఇండియా కోల్ పెన్షనర్స్ అసోసియేషన్ నిర్వహించ తలపెట్టిన భారీ ధర్నాకు మద్దతుగా, ఈనెల 26వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లక్ష్మీ నగర్ (డివిజన్ 51, రోడ్ నెం. 4) లో కీలక సమావేశం జరగనుంది. గౌరవ అధ్యక్షులు రాళ్లబండి రాజన్న, అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి పూదరి నర్సయ్య, కార్యదర్శి కొక్కిస రాజగౌడ్, మరియు నాయకులు లక్ష్మణ్, శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ భేటీలో బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, నస్పూర్, గోలేటి ఏరియాల విశ్రాంత ఉద్యోగులు పాల్గొని, ఢిల్లీ ధర్నాకు సంఘీభావం తెలిపేలా కార్యాచరణ రూపొందించనున్నారు. వయోభారం లేదా ఆరోగ్య కారణాల దృష్ట్యా ఢిల్లీ వెళ్లలేని వారు మార్చి 30న తమ నివాస ప్రాంతాల్లోని పార్కులు లేదా కమ్యూనిటీ హాల్స్‌లో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కుటుంబ సభ్యులతో కలిసి నిరసనలు తెలిపి, ఆ ఫోటోలు, వీడియోలను అసోసియేషన్ వారికి పంపాలని సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు.