BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

సమయ పాలన పాటించకుంటే చర్యలు తప్పవు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Apr, 2026 - 01:47 PM
185 వీక్షణలు

సమయ పాలన పాటించకుంటే చర్యలు తప్పవు ఎంఈవో 1 మాసగిరి శ్రీనివాస్ 

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో ఎంఈఓ ఆకస్మిక తనిఖీ

చాట్రాయి మండలంలోని చాట్రాయి మెయిన్, టి గుడిపాడు ఎస్సీ కాలని, మర్లపాలెం మెయిన్ మరియు ఉప్పరగూడెం పాఠశాలల్లో ఎంఈఓ 1 మాసగిరి శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాలల రికార్డులను, ఉపాధ్యాయుల హాజరును, విద్యార్థుల హాజరును, మధ్యాహ్న భోజనం అమలు తీరు పరిశీలించారు. ఎంఈఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులు పాఠశాల సమయాన్ని పాటించాలి, అనుమతి లేకుండా పాఠశాల బయటకు వెళ్లకూడదు, అలాగే ఎండల తీవ్రతను బట్టి విద్యార్థులను పాఠశాల సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు పంపరాదని హెచ్చరించారు. త్రాగునీరు అందుబాటులో ఉంచడం, పరీక్షలు పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి విద్యార్థులకు ప్రగతి పత్రాలు అందజేయాలని సూచించారు. మర్లపాలెం మెయిన్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం రుచి చూసిన ఎంఈఓ వంట వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఇందిరాగాంధీ, అనూష, జయలక్ష్మి, సత్యనారాయణ పాల్గొన్నారు.