BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

సమయ పాలన పాటించకుంటే చర్యలు తప్పవు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Apr, 2026 - 01:47 PM
236 వీక్షణలు

సమయ పాలన పాటించకుంటే చర్యలు తప్పవు ఎంఈవో 1 మాసగిరి శ్రీనివాస్ 

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో ఎంఈఓ ఆకస్మిక తనిఖీ

చాట్రాయి మండలంలోని చాట్రాయి మెయిన్, టి గుడిపాడు ఎస్సీ కాలని, మర్లపాలెం మెయిన్ మరియు ఉప్పరగూడెం పాఠశాలల్లో ఎంఈఓ 1 మాసగిరి శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాలల రికార్డులను, ఉపాధ్యాయుల హాజరును, విద్యార్థుల హాజరును, మధ్యాహ్న భోజనం అమలు తీరు పరిశీలించారు. ఎంఈఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులు పాఠశాల సమయాన్ని పాటించాలి, అనుమతి లేకుండా పాఠశాల బయటకు వెళ్లకూడదు, అలాగే ఎండల తీవ్రతను బట్టి విద్యార్థులను పాఠశాల సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు పంపరాదని హెచ్చరించారు. త్రాగునీరు అందుబాటులో ఉంచడం, పరీక్షలు పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి విద్యార్థులకు ప్రగతి పత్రాలు అందజేయాలని సూచించారు. మర్లపాలెం మెయిన్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం రుచి చూసిన ఎంఈఓ వంట వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఇందిరాగాంధీ, అనూష, జయలక్ష్మి, సత్యనారాయణ పాల్గొన్నారు.